APS RTC: ఆర్టీసీ అంతరాష్ట్ర సర్వీసుల పై ఎటు తేల్చలేని ఇరు రాష్ట్రాల ఎండి ల సమావేశం...

-టి. కృష్ణాబాబు, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ

-చర్చలు బస్సులు నడవడం పై ఇంకా కొనసాగుతున్న సందిగ్ధం

-ఇద్దరు ఎండీల సమావేశం జరిగింది. కోవిడ్ కారణంగా కొన్ని నెలలు బస్సు సర్వీసులు నిలిచిపోయాయి.

మా సూచనలు చెప్పాము.

రాష్ట్ర విభజనకు ముందు 3.43 లక్షల కిలోమీటర్లు ఏపీ రన్ చేసింది.

విభజన తరువాత 2.65 కిలోమీటర్లకు తగ్గించం.

71 రూట్లలో ఏపీ, 28 రూట్లలో తెలంగాణ బస్సులు తిప్పుతుంది.

1.1లక్షల కిలోమీటర్లు రెండు రాష్ట్రాల మధ్య గ్యాప్ ఉంది.

మేము 50 వెల కిలోమీటర్లు తగ్గుస్తాం. మీరు పెంచండి అని తెలంగాణ వాళ్ళను కోరాం.

1.10 వేల కిలోమీటర్ల నుంచి 1.60 వెల కిలోమీటర్లు వరకు పెంచడానికి తెలంగాణ ముందుకు వచ్చింది.

అంతకు మించి పెంచే సామర్ధ్యం మాకు లేదు. లాభదాయకంగా వుండదని తెలంగాణ చెబుతోంది.

అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపేందుకు

ఇతర రాష్ట్రాల నుంచి ఏపీఎస్ ఆర్టీసీకి అనుమతి ఉంది.

ఇతర రాష్ట్రాల నుంచి రూట్ వైజ్ క్లారిటీ ఇవ్వాలని తెలంగాణ అడిగింది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రం ఇలాంటి ప్రతిపాదన పెట్టలేదు.

మేము ప్రపోజల్ ఇచ్చాము.

ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమి వస్తాయో చూడాలి. మరోసారి మీటింగ్ కావాలని భావిస్తున్నాము.

70 వేళా కిలోమీటర్లు మేర 260, 250 బస్సులు తిప్పితే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని భావించము.

సర్వీసుల పునరుద్ధరణపై ప్రతిష్టంభన ఇలానే ఉంటే ప్రయివేట్ కు లాభం చేకూరుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories