Andhra Pradesh updates: కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో కొనసాగిన అపెక్స్ కౌన్సిల్ వాదనలు..

#అపెక్స్ కౌన్సిల్ లో తెలంగాణ ప్రభుత్వం చెప్పిన కొత్త ప్రతిపాదనను ఒప్పుకోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

#299 టీఎంసీలకు ఒప్పుకుంటు 2016లో ఒప్పందాలపై సంతకం చేసిన సీఎం కేసీఆర్.

#ఇప్పుడు మళ్లీ కొత్త ప్రతిపాదన తెలంగాణ పెట్టడం సరైనది కాదు. దానికి ఒప్పుకొము అని తన వాదనలో చెప్పిన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్.

#తెలంగాణలో 68 శాతం కృష్ణ పరివాహక ప్రాంతం ఉంది. ఈ లెక్కన 530 టీఎంసీల నీరు తెలంగాణ ప్రభుత్వం వాడుకోనే హక్కు.

#2016లో జరిగిన ఇరు రాష్ట్రల ఒప్పందంపై సీఎం కేసీఆర్ చేసిన సంతకం వల్ల నేడు రాష్ట్రానికి దక్కాల్సిన 530 టీఎంసీ ల వాటాను కోల్పోయమంటున్న నిపుణులు

#అప్పటి టీడీపీ ప్రభుత్వంతో సీఎం చంద్రబాబుతో ఒప్పందం జరిగింది.

#మీ సర్కారు నిర్ణయంతో చేసిన సంతకం చేసారు... దానికి మేము బాధ్యత తీసుకొము అంటూ తెగేసి చెప్పిన ఏపీ సీఎం జగన్.

Show Full Article
Print Article
Next Story
More Stories