Anantapur district updates: మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి కరోనా వ్యాధి నుంచి కోలుకోవాలని పూజలు నిర్వహించిన టీడీపీ నాయకులు....

అనంతపురం:

-అనంతపురం: మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి కరోనా వ్యాధి నుంచి కోలుకోవాలని ఓ.డి చెరువు అభయాంజనేయ స్వామి ఆలయంలో 101 కొబ్బరికాయలు సమర్పించి పూజలు నిర్వహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు.

Show Full Article
Print Article
Next Story
More Stories