Amaravati updates: నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ...

అమరావతి...

-175నియోజకవర్గాల టిడిపి అభ్యర్ధులు, సీనియర్ నాయకులతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ జరిపారు.

-‘‘కరోనాపై ప్రజలను మరింత అప్రమత్తం చేయడం, చైతన్యపర్చడం, బాధితులకు కావాల్సిన సేవలు అందించడం లక్ష్యంగా టిడిపి తరఫున ‘‘ఏపి ఫైట్స్         కరోనా’’ -వెబ్ సైట్ ప్రారంభించాం.

-ప్రజల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడమే దీని లక్ష్యం.

-ప్రజల్లో మనోధైర్యం పెంచే కృషి చేశాం.

-బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా విపత్తుల్లో బాధితులను ఆదుకోవడంలో టిడిపి ఎల్లప్పుడూ ముందు ఉంటుంది.

-పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో మరో శిరోముండనం-రూ 30వేలు అప్పు చెల్లించలేదని బిసి యువకుడికి శిరోముండనం చేయడం దారుణం.

-తూర్పుగోదావరి జిల్లాలో వర ప్రసాద్, విశాఖలో శ్రీకాంత్, జంగారెడ్డి గూడెంలో అభిలాష్ శిరోముండనం వైసిపి ప్రభుత్వానికి సిగ్గుచేటు.

-రాజమండ్రిలో ముస్లిం మైనారిటీ షేక్ సత్తార్ ఆత్మహత్యా యత్నం బాధాకరం.

-ప్రాణాలు కాపాడాల్సిన కార్యాలయం ఎదుటే పురుగు మందు తాగి ప్రాణాలు తీసుకునే ప్రయత్నం సభ్య సమాజానికే తలవంపులు.

-స్నానం చేసే ఆడబిడ్డలను వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం కన్నా నీచం మరొకటి లేదు.

-‘‘మేము చాలా పేదవాళ్లం, మమ్మల్ని మానసికంగా హింసిస్తున్నారు.

-మాజీ మంత్రి జవహర్ పై కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసు పెట్టడం ప్రభుత్వ కక్ష సాధింపే..

-ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేసే టిడిపి నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories