Amaravati updates: సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల కేసు వ్యవహారం లో తుళ్లూరు పోలీసుల విచారణ తర్వాత సీఐడీకి బదిలీ చేయనున్న ప్రభుత్వం..

అమరావతి:

-మూడు రాష్ట్రాల పరిధిలోని అంశం కావడంతో సీఐడీకి బదలాయించనున్న ప్రభుత్వం.

-ఉద్యోగుల పాత్రపైనా అంతర్గత విచారణ చేపట్టనున్న ఏసీబీ.

-సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల వ్యవహారంపై సెక్రటేరీయేట్టులో తుళ్లూరు పోలీసుల విచారణ.

-రెవెన్యూ శాఖ అధికారులతోపాటు సచివాలయంలోని ఎస్బీఐ అధికారులనూ విచారించిన పోలీసులు.

-గతంలో సీఎంఆర్ఎఫ్ కోసం జారీ చేసిన చెక్కుల నకిలీ చేసినట్టు గుర్తింపు.

-నకిలీ చెక్కులను అదే నెంబరు తో, అదే సంతకం తో రూపొందించిన ఆగంతకులు

-మూడు కంపెనీల ఖాతాల పేరు పై చెక్కులను బ్యాంకుకు జమ

-నకిలీ చెక్కులతో గతంలో వేలు,లక్షల్లో ను నిధులు డ్రా చేసి ఉంటారని పోలీసులు అనుమానం

-సుమారు గంటన్నర పాటు సాగిన విచారణ.

Show Full Article
Print Article
Next Story
More Stories