18 సంవత్సరాల తరువాత తొలిసారిగా..

* ఈసారి ఎన్నికల్లో బ్యాలెట్ పద్ధతిలో గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్నాయి. 18 సంవత్సరాల తరువాత ఇలా జరుగుతోంది.

*కొవిడ్ నిబంధనలతో..కరోనా నేపథ్యంలో ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పత్రాలతో పోలింగ్ నిర్వహిస్తున్నారు.

*తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలను ఓటింగ్ కోసం వినియోగిస్తున్నారు.

*మొత్తం 81 లక్షల 88 వేల686 బ్యాలెట్ పత్రాలను ముద్రించారు.

*పోలింగ్ కోసం 28వేల683 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. 

Show Full Article
Print Article
Next Story
More Stories