రెండెకరాల పొలంలో 50 రకాల పంటలు

పాడేరు : మండలంలోని మద్దులబంధ గ్రామానికి చెందిన అప్పన్న అనే రైతు తన రెండు ఎకరాల భూమిని వ్యవసాయ క్షేత్రంగా మార్చుకున్నాడు.

- అర ఎకరంలో పసుపు, పిప్పర మోడీని పండిస్తూ ఆర్థిక అవసరాలు తీర్చుకుంటున్నాడు.

- మిగిలిన ఎకరం పొలంలో వెదురు, కిత్తనార, పైనాపిల్, నార, సిల్వర్, మామిడి, మల్బరీ, కాంగు, అరటి, కాఫీ, నిరోడి , బొక్కెడు చెట్టు, మునగ, బొప్పాయి, కులవరి, మండి చెట్టు, పనస, చెరకు, పంపర - మామిడి, జిగురు చెట్టు, నార, కమల, తడ, జిల్లోడి, చింత వంటి వివిధ రకాలు చెట్లు వేశాడు.

- ఇవే కాకుండా మరికొన్ని పంటలను విత్తుకొని వాటిపై పరిశోధనలు చేస్తున్నాడు.

- ప్రస్తుతం నీటి కొరత ఉందని కొండవాగు నుంచి నీటిని తెచ్చి మెుక్కలను బతికిస్తున్నానని అధికారులు సబ్సడీపై డీజిల్ మోటర్ ఇప్పించాలని వేడుకుంటున్నాడు. 



Show Full Article
Print Article
Next Story
More Stories