నిండు కుండలా ఏలేరు జలాశయం.

తూర్పుగోదావరి : నిండు కుండ ను తలపిస్తున్న ఏలేరు జలాశయం..

- 85.95 మీటర్లకు చేరుకున్న రిజర్వాయర్ నీటి మట్టం..

- రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 86.56 మీటర్లు కావడంతో ఆందోళన లో దిగువ ప్రాంత రైతులు.

- 9 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్న అధికారులు..

- రిజర్వాయర్ నుంచి వస్తున్న వరద నీటితో ఇప్పటికే 30 చోట్ల గండ్లు పడిన ఏలేరు కాలువ..

- ఏలేరు కాలువ పరివాహక ప్రాంతంలో నీట మునిగిన వేలాది ఎకరాల వరి పంట..

- గత 12 రోజులుగా వరద నీటిలో ఉన్న పంట పొలాలు..

- ఏలేరు జలాశయం ఎగువన క్యాచ్ మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలు..

- ఏలేరు రిజర్వాయర్ లో చేరుతున్న వరద నీరు.. గరిష్ట స్థాయికి చేరువులో ప్రాజెక్ట్ నీటి మట్టం..

Show Full Article
Print Article
Next Story
More Stories