మూడు రాజధానులపై శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం కామెంట్స్

తూర్పుగోదావరి జిల్లా:

కొత్తపేట: మూడు రాజధానులపై శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం కామెంట్స్

◆ మూడు రాజధానులు కావాలంటే ప్రజాతీర్పు కావాలి◆

◆ మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు విసిరిన సవాల్ స్వీకరించాలి◆

◆ ఆనాడు జగన్మోహనరెడ్డి ప్రతిపక్షంలో అమరావతిని సమ్మతించి నేడు అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పి మడమ తిప్పుతారా◆

◆ దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేత శంకుస్థాపన చేసి ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అనేక భవంతులు నిర్మిస్తే మార్పు దేనికోసం ఎవరికోసం◆

◆ వైసీపీ నేతలు మినహా అన్నిరాజకీయ పక్షాలు మూడు రాజధానులు నిర్ణయానికి వ్యతిరేకం◆

◆ మూడు రాజధానులు కావాలంటే అసెంబ్లీ రద్దు చేసి ప్రజా తీర్పు కోరాలి లేదంటే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి◆

Show Full Article
Print Article
Next Story
More Stories