ప్రగతి భవన్ లో ఘనంగా రాఖీ పౌర్ణ‌మి వేడుక‌లు

- తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ లో లో రక్షాబంధన్ ఘనంగా వేడుకలు.

-   ఆయన కుటుంబ సభ్యులు రాఖీ పండగను వైభవంగా నిర్వహించారు.

- రక్షాబంధన్ పండుగ సందర్భంగా మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీ కే తారకరామారావు గారికి రాఖీ కట్టిన  మాజీ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత.

- ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ని కలిసి రాఖీ కట్టిన టిఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు.

- పండగ సందర్భంగా మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, లోక్ సభ సభ్యురాలు కవితా మాలోత్, ఎమ్మెల్యే సునీత రెడ్డి, గండ్ర జ్యోతి జడ్పీ చైర్మన్

మరియు టిఆర్ఎస్ మహిళా నాయకురాలు గుండు సుధారాణి తదితరులు ఈ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారి సతీమణి శోభ, కేటీఆర్ సతీమణి శ్రీమతి శైలిమా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories