రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి

నిజామాబాద్ :

- అప్యాయతలు, అనురాగాలతో అన్నా – చెల్లెల్లు, అక్కా – తమ్ముళ్లు ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగ రాఖీ.

- సోదర, సోదరీమణులు ఒకరికొకరు అండగా, అప్యాయతలు నిండుగా చేసుకునే పండుగ ఈ రాఖీ పౌర్ణమి.

- తన సోదరుడు గొప్పగా ఉండాలని, తనకు కొండంత అండగా నిలవాలని ఆకాంక్షిస్తూ సోదరి కట్టే రక్ష ఈ రాఖీ.

- కరోనా మహమ్మారి నేపధ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ రాఖీ పండుగను ఆనందంగా జరుపుకోవాలి ; స్పీకర్

Show Full Article
Print Article
Next Story
More Stories