మహబూబ్ నగర్ లో మహమ్మారి విలయతాండవం

- కరోనా మహమ్మారి పాలమూరు వాసులను బెంబేలెత్తిస్తోంది.

- రోజు రొజుకూ పెరుగుతున్న కేసులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

- పల్లెలు, పట్టణాలు అనే తేడ లేకుండా కోవిడ్ బాదితులు పెరిగిపోవడంతో స్వీయ నియంత్రణలోకి వెళ్ళిపోతున్నారు జనం.

- వాణిజ్య, వ్యాపార సంస్థలు సైతం సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించుకుంటున్నాయి. 

Show Full Article
Print Article
Next Story
More Stories