కోవిడ్‌పై సమీక్షలో సీఎం వైయస్‌.జగన్‌ కీలక నిర్ణయాలు

- అమరావతి: కోవిడ్‌ నివారణా చర్యల్లో మరో కీలక అడుగు

- రాష్ట్ర స్థాయి కోవిడ్‌ ఆస్పత్రులు సంఖ్య 5 నుంచి 10 కి పెంపు

- వైద్యులపై పని భారం లేకుండా నాణ్యమైన సేవలకు నిర్ణయం

- జిల్లాల్లో ఉన్న 84 కోవిడ్‌ ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలపైనా ప్రత్యేక దృష్టి

- ఈ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం రాయితీలు

- ఆయా ఆస్పత్రుల్లో ఏం చేయాలన్న దానిపై రెండు మూడు రోజుల్లో నివేదిక తయారీ

- 5 రాష్ట్ర స్థాయి కోవిడ్‌ ఆస్పత్రుల్లోనూ నాణ్యమైన సేవల కోసం సత్వర చర్యలు

- వీలైనంత త్వరగా వైద్యులు, సిబ్బంది నియామకం చేయాలని సీఎం ఆదేశం

- కోవిడ్‌ సోకిందన్న అనుమానం వస్తే ఏం చేయాలి? ఎవరిని కలవాలన్న దానిపై అవగాహనకు భారీ ప్రచారం

- కోవిడ్‌ ఎవరికైనా వస్తుంది, ఆందోళన వద్దు

- వైద్య సహాయం కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా చూడాలి*

- 85 శాతం మందికి ఇళ్లల్లోనే ఉంటూ నయం అవుతోంది

*- జాగ్రత్తలు పాటిస్తూ సకాలంలో వైద్యం తీసుకోవాలి

- దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవాళ్లు, వయసులో పెద్ద వాళ్లు వైద్య సహాయంలో ఆలస్యం వద్దు*

Show Full Article
Print Article
Next Story
More Stories