తెలంగాణలో ఈ-ఆఫీస్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో మొద్దమొదటి సారిగా ఈ-ఆఫీస్ ద్వారా పాలన ప్రారంభమైంది. జవాబుదారీతనం, పరిపాలనలో పారదర్శకతను పెంపొందించేందుకు ఈ-ఆఫీస్‌ విధానం అమలువైపు ప్రభుత్వశాఖలు దృష్టిసారిస్తున్నాయి.

ఈ-ఆఫీస్ పాలన తొలివిడతలో భాగంగా అబ్కారీ, మద్యనిషేధశాఖ, సాధారణ పరిపాలనశాఖ, వాణిజ్యపన్నులు, ప్రధాన కమిషనర్‌, భూపరిపాలనశాఖలు ఈ-ఆఫీస్‌ విధానాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రస్తుతం 1,600 మంది ఉద్యోగులు ఈ-ఆఫీస్ కొత్త విధానం ద్వారా విధులు నిర్వర్తిస్తారని సీఎస్ వివరించారు.

- పూర్తి వివరాలు 

Show Full Article
Print Article
Next Story
More Stories