ఆంధ్రప్రదేశ్ లో బి.జె.పి., జనసేన పార్టీ కీలక నేతల సమావేశం

అమరావతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందని బి.జె.పి., జనసేన పార్టీ కీలక నేతల సమావేశం

- వీడియో కాన్ఫరెన్స్ లో బి.జె.పి. పార్టీ నుంచి పాల్గొన్న సతీష్ జీ, సునీల్ దియోధర్, జి.వి.ఎల్.నరసింహ రావు, కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, సోము వీర్రాజు, మధుకర్,

- జనసేన నుంచి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

- కరోనా అరికట్టడంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సమర్థంగా పనిచేయడం లేదు

- ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్త ఆందోళనకు బి.జె.పి., జనసేన నిర్ణయం

- పరీక్షల సంఖ్య పెరిగినప్పటికీ వేగంగా విస్తరిస్తున్న వ్యాధిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా పని చేయడం లేదు

- వ్యాధి నివారణలో క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది రక్షణలో సర్కారు వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది

- ఈ విపత్కాలంలో నరేంద్ర మోదీ గారు ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అమలు అవుతుందో అధ్యయనం చేసిన తరువాత వాటి వివరాలను మీడియాతో పంచుకోవాలని నిర్ణయం

- ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా నిర్మించిన ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు లబ్ధిదారులకు అందించ లేకపోయింది

- ఈ ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 9 వేల కోట్ల రూపాయలను అందించింది

- రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టాలని నిర్ణయం

- కార్యాచరణను సిద్ధం చేయడానికి మరోసారి సమావేశం కానున్న ఇరు పార్టీ ల‌ నేతలు

Show Full Article
Print Article
Next Story
More Stories