పదో తరగతి, ఇంటర్ మీడియట్ విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్టుగానే పరిగణిస్తాం: మంత్రి అధిములపు సురేష్

- ప్రభుత్వం, విద్య శాఖ 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని షెడ్యూల్ విడుదల చేసాము.

- జులై 10 నుంచి పరీక్షలు నిర్వహించలని నిర్ణయం తీసుకున్నాము.

- కానీ కరోనా కారణంగా అనేక సార్లు పోస్ట్ ఫోన్ చేశాము.

- 10వ తరగతి పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని భావించము.

- విద్యార్థులను పరీక్షల ఆలోచన నుంచి తప్పించకుండా చేశాము.

- 10వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నాము.

- పరీక్షల మూలంగా ఒక్క విద్యార్థి కూడా కరోనా బారిన పడకూడదు అనే ఆలోచనతోనే రద్దు చేస్తున్నాము ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నాము.

- ఫస్ట్, సెకండ్ ఇయర్ లో ఫెయిల్ అయ్యిన వారు పాస్ చేస్తాము.

- సప్లిమెంటరీ కోసం ఫీజ్ కట్టిన వారికి రీటన్ చేస్తాం.

- పదో తరగతి, ఇంటర్ మీడియట్ విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్టుగానే పరిగణిస్తాం.

-ఈ ఏడాది ఫెయిల్ అయిన ఇంటర్ మొదటి, రెండో సంవత్సర విద్యార్థులంతా కూడా ఉత్తీర్ణులైనట్టే.

Show Full Article
Print Article
Next Story
More Stories