Stock Market: భారీ లాభాలతో ముగిసిన సూచీలు

Today Stock Market Open With Nifty 151.75 Points and Sensex 477.99 Points 08 11 2021
x
Representational Image
Highlights

Stock Market: సెన్సెక్స్‌ 477.99, నిఫ్టీ 151.75 పాయింట్ల లాభం

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. అంతరాత్జీయంగానూ సానుకూల సంకేతాలు ఉండడంతో సూచీలు లాభాల దిశగా సాగాయి. పెట్రోల్‌ ధరల తగ్గింపు, అమెరికాలో ఉద్యోగ కల్పన పుంజుకోవడం వంటి పరిణామాలు కూడా సూచీలపై సానుకూల ప్రభావం చూపింది. సెన్సెక్స్‌ 477.99 పాయింట్ల లాభంతో 60వేల 545 వద్ద ముగిసింది. నిఫ్టీ 151.75 పాయింట్లు లాభపడి 18వేల 68 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.01 వద్ద నిలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories