Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీ ఈక్విటీ మార్కెట్లు

Stock Market Today India Nifty Ended With 37 Points Sensex 135 Points 28th July 2021
x

Representational Image

Highlights

Stock Market: సెన్సెక్స్‌ 135పాయింట్ల నష్టంతో 52,443 వద్ద క్లోజ్.. * నిఫ్టీ 37 పాయింట్లు నష్టపోయి 15,709 వద్ద స్థిరం.

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు నష్టాలను మిగిల్చాయి. ట్రేడింగ్ ఆరంభంలో భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు చివరకు నష్టాల్లోనే ముగిశాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌ 135 పాయింట్ల నష్టంతో 52,443 వద్దకు చేరగా నిఫ్టీ 37 పాయింట్లు నష్టపోయి 15,709 వద్ద స్థిరపడ్డాయి..అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోడు ఏషియా మార్కెట్ల ప్రతికూల ధోరణి తదితర అంశాలు దేశీ సూచీలపై ప్రభావం చూపాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories