Stock Market: వరుసగా ఏడో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Stock Market Today India Nifty Closed With 54 Points Sensex 167 Points 06 09 2021
x

Representational Photo

Highlights

* 167 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ * 54 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతోంది. మార్కెట్లు వరుసగా ఏడో రోజు లాభాలను మూటకట్టుకున్నాయి. సెన్సెక్స్ ఒకానొక సమయంలో 386 పాయింట్ల వరకు పెరిగింది. అయితే ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 167 పాయింట్లు లాభపడి 58వేల 297కి చేరుకుంది. నిఫ్టీ 54 పాయింట్లు పెరిగి 17వేల 378కి ఎగబాకింది.

Show Full Article
Print Article
Next Story
More Stories