Equity Market: దేశీ మార్కెట్లు అక్కడికక్కడే ఫ్లాట్ గా ముగింపు

Stock Market Closed NSE Nifty 02 Points BSE sensex at 13  Points 12 07 2021
x

Representational Image

Highlights

Equity Market: సెన్సెక్స్ 13 పాయింట్ల మేర నష్టంతో 52,372వద్ద క్లోజ్ * నిఫ్టీ 2 పాయింట్ల స్వల్ప లాభంతో 15,692 వద్ద స్థిరం

Equity Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు అక్కడికక్కడే ఫ్లాట్ గా ముగిశాయి.అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో సోమవారం దేశీ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్‌ 285 , నిఫ్టీ 90 పాయింట్ల మేర లాభాల్లో కొనసాగాయి. అయితే దిగ్గజ కంపెనీల షేర్లలో అమ్మకాల ఫలితంగా సూచీలు తీవ్ర వత్తిడిలో కొనసాగాయి. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 13 పాయింట్ల మేర నష్టంతో 52,372 వద్దకు చేరగా నిఫ్టీ 2 పాయింట్ల స్వల్ప లాభంతో 15,692 వద్ద స్థిరపడ్డాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories