LIVE UPDATES: ఏపీని కుదిపేస్తున్న శీకాకుళం డయేరియా కేసుల వ్యవహారం

Andhra Pradesh Telangana National breaking news and live updates today 25.02.2026
x

LIVE UPDATES

Highlights

శ్రీకాకుళం డయేరియా వ్యాప్తి రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఏపీ , తెలంగాణా తాజా వార్తలు ఎప్పటికప్పుడు..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ స్థాయిలో వస్తున్న తాజా వార్తలను ఎప్పటికప్పుడు మీముందుంచుతుంది HMTV Live. ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళంలో డయేరియా కేసులు ఈరోజు పెద్ద అంశంగా మారాయి. అదేవిధంగా రాజమహేంద్రవరంలో కల్తీపాలు తాగి ఆరుగురు మృతి చెందడం ఆందోళన రేకెత్తిస్తోంది. తెలంగాణాలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర వద్ద చెట్లను నరికివేసిన ఉదంతం రాజకీయంగా విమర్శలతో హోరెత్తిపోతోంది . ఇలానే ఎన్నో విశేషాలను ఎప్పటికప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు .

Show Full Article

Live Updates

Print Article
Next Story
More Stories