Flight Accident in Kerala: కేర‌ళ‌లో విమాన ప్రమాదం.. పైలెట్ మృతి

Flight Accident in Kerala: కేర‌ళ‌లో విమాన ప్రమాదం.. పైలెట్ మృతి
x
Highlights

Flight Accident in Kerala: కేరళలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం జరిగింది. దుబాయ్ నుంచి కోజికోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం కారిపూర్ ఎయిర్‌పోర్ట్ వద్ద ప్రమాదానికి గురైంది

Flight Accident in Kerala: కేరళలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం జరిగింది. దుబాయ్ నుంచి కోజికోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం కారిపూర్ ఎయిర్‌పోర్ట్ వద్ద ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి విమానం ప‌క్క‌కు జారింది. ఈ ప్ర‌మాదంలో విమానం రెండు ముక్క‌లైంది. ముందుభాగం పూర్తిగా దెబ్బ‌తిన్న‌ది. ఈ ప్ర‌మాదంలో పైలెట్ మ‌ర‌ణించిన‌ట్టు స‌మాచారం, ప‌లువురికి తీవ్ర‌గాయ‌ల‌య్యాయి. ప్రమాద సమయంలో మొత్తం 191 మంది విమానంలో ఉన్నారు. మిగితా వివ‌రాలు తెలియాల్సి ఉంది. కేరళలో భారీ ఎత్తున వర్షం పడుతోంది. దీని వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories