నేడు గోదావరి జిల్లాల్లో వైఎస్‌ విజయమ్మ, షర్మిల ఎన్నికల ప్రచారం

నేడు గోదావరి జిల్లాల్లో వైఎస్‌ విజయమ్మ, షర్మిల ఎన్నికల ప్రచారం
x
Highlights

నేడు గోదావరి జిల్లాల్లో వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు, జగ్గంపేట...

నేడు గోదావరి జిల్లాల్లో వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో విజయమ్మ ప్రచారం చేపట్టనున్నారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా ఉండి, ఉంగుటూరు, నిడదవోలు, గోపాలపురంలో షర్మిల ప్రచారం నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories