5న ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌

5న ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌
x
Highlights

5న ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌ 5న ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌ 5న ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల ఐదో తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలసి ఈ నెల 15వ తేదీన రైతు భరోసా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావలసిందిగా సీఎం కోరనున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న వివిధ అంశాలు, కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన పలు సమస్యలపై వీరిద్దరూ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా రైతు భరోసా పధకంలో వైఎస్ పేరు తోపాటు ప్రధాని పేరు కూడా యాడ్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories