మాజీ మంత్రి బలిరెడ్డి పార్థివ దేహానికి సీఎం జగన్‌ నివాళి

మాజీ మంత్రి బలిరెడ్డి పార్థివ దేహానికి సీఎం జగన్‌ నివాళి
x
Highlights

మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు మృతిపట్ల సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ వెళ్లిన సీఎం...

మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు మృతిపట్ల సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ వెళ్లిన సీఎం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైసీపీ నేత బలిరెడ్డి సత్యారావు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. బలిరెడ్డి కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు. జగన్‌తో పాటు వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాస్‌, బొత్స సత్యనారాయణ, కృష్ణదాస్‌, వివిధ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories