చంద్రబాబు కియాపై అసత్య ప్రచారం చేస్తున్నారు: ఎంపీ గోరంట్ల మాధవ్‌

చంద్రబాబు కియాపై అసత్య ప్రచారం చేస్తున్నారు: ఎంపీ గోరంట్ల మాధవ్‌
x
Highlights

ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే చంద్రబాబు కియాపై కుట్ర పన్నారని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఆరోపించారు.

ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే చంద్రబాబు కియాపై కుట్ర పన్నారని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఆరోపించారు. పచ్చి అబద్దాన్ని నిజం చేయాలని.. లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ప్రయత్నించారని.. ఈ విషయంలో పార్లమెంట్‌ను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. అసత్యాన్ని పదే పదే చెబుతూ... ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మూడు రాజధానులు వద్దంటూ... అమరావతికి అన్యాయం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories