Home > ఆంధ్రప్రదేశ్ > చంద్రబాబు, లోకేష్ పై ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు, లోకేష్ పై ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

X
Highlights
చంద్రబాబు, లోకేష్ ఓ టీంను ఏర్పాటు చేసి.. విగ్రహాలపై దాడి చేయిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి అనుమానం నిందితులను పోలీసులు త్వరలో అరెస్ట్ చేస్తారు-శ్రీకాంత్ రెడ్డి
admin13 Jan 2021 11:17 AM GMT
ఏపీలోని ఆలయాలు, విగ్రహాల దాడులపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కలిసి ఓ టీంను ఏర్పాటు చేసి దాడులకు పాల్పడుతున్నారంటూ అనుమానం వ్యక్తం చేశారు ఆయన. ఇక దాడులకు పాల్పడిన నిందితులను పోలీసులు త్వరలో అదుపులోకి తీసుకుంటారన్నారు శ్రీకాంత్ రెడ్డి.
Web TitleYCP Mla Srikanth Reddy Comments On Tdp Chief Chandrababu
Next Story