Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డి సంచలన వ్యాఖ్యలు

X
వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సంఖేలన వ్యాఖ్యలు (ఫోటో ది హన్స్ ఇండియా)
Highlights
Andhra Pradesh: టీడీపీ సర్పంచులు, నాయకులను దగ్గరకు రానివ్వం -ఎమ్మెల్యే * వాళ్లు చెప్పిన ఏ పని అధికారులు చేయాల్సినవసరం లేదు -ఎమ్యెల్యే
Sandeep Eggoju8 Aug 2021 5:04 AM GMT
Andhra Pradesh: నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకూరుపేటలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన.. టీడీపీ సర్పంచులు, నాయకులను దగ్గరకు రానిచ్చే ప్రసక్తేలేదని హాట్ కామెంట్స్ చేశారు. వాళ్లు చెప్పిన ఏ పనిని అధికారులు చేయొద్దంటూ దిశానిర్దేశం చేశారు. వైసీపీ నేతలు చెప్తేనే పనులు చేయాలని, ఇంకెవరు చెప్పినా పట్టించుకోవద్దని సూచించారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్న ఎమ్మెల్యే ప్రసన్న కుమార్.. ఏం తప్పు చేశారని వైసీపీ బలపర్చిన అభ్యర్థులను ఓడించారంటూ ప్రశ్నించారు. గెలిచిన టీడీపీ అభ్యర్థులంతా దిష్టిబొమ్మలేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే.
Web TitleYCP MLA Prasanna Kumar Sensational Comments About TDP Leaders
Next Story
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ఒడిశాలో వర్షాలకు పొంగుతున్న నాగావళి నది
20 Aug 2022 2:54 AM GMTవైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ్ ఆత్మహత్య
20 Aug 2022 2:30 AM GMTబిహార్లో కన్నీటి పర్యంతమైన గ్రాడ్యుయేట్ ఛాయ్వాలీ
20 Aug 2022 2:07 AM GMTబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
20 Aug 2022 1:43 AM GMTఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ
20 Aug 2022 1:28 AM GMT