ఈ టీడీపీ లెక్క చూడండి... ఎంత అద్భుతమో: పీవీపీ

ఈ టీడీపీ లెక్క చూడండి... ఎంత అద్భుతమో: పీవీపీ
x
Highlights

తెలంగాణలోని హుజూర్ నగర్ లో తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లపై వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) సెటైర్లు వేశారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ

తెలంగాణలోని హుజూర్ నగర్ లో తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లపై వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) సెటైర్లు వేశారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన సీట్లను హుజూర్ నగర్ లో వచ్చిన ఓట్లతో పోలుస్తూ పీవీపీ పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది. హుజూర్ నగర్ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి 1,895 ఓట్లు రాగా, ఈ సంఖ్యలోని అంకెలన్నీ కలిపితే 23 వస్తుందని, సరిగ్గా అన్ని సీట్లనే ఏపీలో ఆ పార్టీ గెలుచుకుందని ఎద్దేవా చేశారు.

ఇదో అద్భుతం. 23 సంఖ్య తెలుగుదేశం పార్టీని నడిపిస్తోంది "హుజూర్ నగర్ లో తెలుగుదేశంకి వచ్చిన ఓట్లు 1895. 1 ప్లస్ 8 ప్లస్ 9 ప్లస్ 5 = 23. భగవంతున్ని భక్తుడిని అనుసంధానించేది అంబికా దర్బార్ బత్తి... ఓటమిని తెలుగుదేశాన్ని అనుసంధానించేది 23" అని పీవీపీ ట్వీట్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories