విజయవాడలో వెంకయ్యకు ఆత్మీయ సన్మానం

విజయవాడలో వెంకయ్యకు ఆత్మీయ సన్మానం
x
Highlights

ఉపరాష్ట్రపతిగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వెంకయ్యనాయుడు విజయవాడలో వెంకయ్యకు ఆత్మీయ సన్మానం దేశ పురోగతి, ఆర్టికల్ 370, పార్టీ ఫిరాయింపులు వంటి అంశాలపై.. తన అభిప్రాయలను వివరించిన వెంకయ్యనాయుడు

ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు బాధ్యతలు చేపట్టి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా అభిమానులు విజయవాడలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వెంకయ్య సన్నిహితులు, నగర ప్రముఖులు హాజరయ్యారు. ఈ రెండేళ్ల అనుభవాన్ని వెంకయ్యనాయుడు ఆత్మీయులతో పంచుకున్నారు. దేశ పురోగతి, ఆర్టికల్ 370, పార్టీ ఫిరాయింపులు వంటి అంశాలపై తన అభిప్రాయన్ని వెంకయ్య తెలియజేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories