ఏవోబీలో మరోసారి కాల్పుల కలకలం!

X
Highlights
ఏవోబీలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఒరిస్సా బోర్డర్ దిగువజనబా దగ్గర పోలీసులు, మావోయిస్టుల మధ్య ఈ తెల్లవారుజామున కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.
admin13 Dec 2020 6:44 AM GMT
ఏవోబీలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఒరిస్సా బోర్డర్ దిగువజనబా దగ్గర పోలీసులు, మావోయిస్టుల మధ్య ఈ తెల్లవారుజామున కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. అయితే మృతుల్లో ఓ మహిళా మావోయిస్టు కూడా ఉంది. అటు తప్పించుకున్న మావోలకోసం కూబింగ్ జరుగుతుంది. ఇక మధ్యప్రదేశ్ సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోలు చనిపోయారు. వీరిపైన రూ. 16 లక్షల రివార్డు ఉంది.
Web TitleTwo Maoists killed in exchange of fire between police and Maoists at Odisha Border
Next Story