ఏప్రిల్ 1న హైదరాబాద్లో గో మహాగర్జన: టీటీడీ సభ్యులు శివకుమార్

X
TTD Member Shivakumar
Highlights
* గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించే వరకు పోరాటం: శివకుమార్ * పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో బిల్లు ప్రవేశ పెట్టాలి: శివకుమార్
Sandeep Eggoju28 Jan 2021 9:25 AM GMT
ఏప్రిల్ 1న హైదరాబాద్లో గో మహా గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు టీటీడీ బోర్డు సభ్యులు శివకుమార్ తెలిపారు. గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించే వరకు పోరాటం చేస్తామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి జరగే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెట్టే విధంగా సభ్యులు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ ప్రాణిగా గోమాతను ప్రకటించాలని పార్లమెంట్ సభ్యులకు ఈ మెయిల్ పంపించామని వెల్లడించారు.
Web TitleTTD Member Shivakumar Announces MahaGarjana
Next Story
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMTసాలు మోడీ- సంపకు మోడీ .. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు
29 Jun 2022 5:41 AM GMTTDP నేత అయ్యన్నపాత్రుడిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్
29 Jun 2022 4:58 AM GMT
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు చంద్రబాబు లేఖ
29 Jun 2022 10:36 AM GMTCredit Card: జూలై 1 నుంచి కొత్త మార్పు.. ఏడు రోజుల్లోగా ఈ పనిచేయకుంటే...
29 Jun 2022 10:30 AM GMTRashi Khanna: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాశీ ఖన్నా
29 Jun 2022 10:01 AM GMTఎన్టీఆర్ తో ఐదవ సారి జత కడుతున్న స్టార్ బ్యూటీ
29 Jun 2022 10:00 AM GMTHealth Tips: ఈ జ్యూస్లు తాగితే ప్రమాదంలో పడినట్లే..!
29 Jun 2022 9:30 AM GMT