ఏపీలో పలువురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ, పదోన్నతులు

ఏపీలో పలువురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ, పదోన్నతులు
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్‌ అధికారులు బదిలీ, మరికొందరు అధికారులు పదోన్నతులు పొందారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. పదోన్నతులు,...

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్‌ అధికారులు బదిలీ, మరికొందరు అధికారులు పదోన్నతులు పొందారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. పదోన్నతులు, బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్వర్వుల్లో పేర్కొంది.

పదోన్నతులు, బదిలీలు ఇలా..

విశాఖ పోలీసు కమిషనర్‌ ఆర్కే మీనా బదిలీ

పోలీసులు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌గా హరీశ్‌కుమార్‌ గుప్తా

ఐజీ లీగల్‌గా పి.హరికుమార్‌, ఎస్‌బీఐ చీఫ్‌గా సీ.హెచ్‌.శ్రీకాంత్‌

మెరైన్‌ పోలీస్‌ చీఫ్‌గా ఎ.ఎస్‌.ఖాన్

గుంటూరు రేంజ్‌ ఐజీగా జె.ప్రభాకర్‌రావు

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌గా వినీత్‌ బ్రిజ్‌లాల్‌

ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డైరెక్టర్‌గా వినీత్‌ బ్రిజ్‌లాల్‌కు అదనపు బాధ్యతలు

ప్రొవిజన్‌ లాజిస్టిక్‌ ఐజీగా నాగేంద్రకుమార్‌

ఇంటెలిజెన్స్‌ ఐజీగా రఘురామిరెడ్డి

ఏసీబీ ఐజీగా అశోక్‌కుమార్‌

ఇంటెలిజెన్స్‌ డీఐజీగా విజయ్‌కుమార్‌

సీఐడీ డీఐజీగా హరికృష్ణ

ఏసీబీ అడిషనల్‌ డైరెక్టర్‌గా ఎస్వీ రాజశేఖర్‌బాబు

ఏలూరు రేంజ్‌ డీఐజీగా కె.వి.మోహన్‌రావు

గుంటూరు అర్బన్‌ ఎస్పీగా రామకృష్ణ

నర్సీపట్నం ఓఎస్డీగా సుమిత్‌ సునీల్

ఏపీఎస్పీ మంగళగిరి కమాండెంట్‌గా బి.కృష్ణారావు

ఏపీఎస్పీ కాకినాడ కమాండెంట్‌గా అమిత్‌ బర్దార్‌

కర్నూలు అదనపు ఎస్పీగా గౌతమిశాలి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories