ఎస్ఈసీ హౌస్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా

X
AP High Court (file Image)
Highlights
* ఎస్ఈసీ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది అశ్విన్ కుమార్ * ఎన్నికల షెడ్యూల్ను రద్దుచేస్తూ ఇచ్చిన తీర్పును సవాలుచేసిన ఎస్ఈసీ
Sandeep Eggoju12 Jan 2021 12:30 PM GMT
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ వేసిన హౌస్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఎస్ఈసీ తరపున సీనియర్ న్యాయవాది అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు. ఎన్నికల షెడ్యూల్ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఏపీ ఎస్ఈసీ సవాలు చేశారు. అయితే, ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.
Web TitleTrails in High court postponed for SEC House Motion Petition
Next Story
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
Warangal: సర్కారు స్కూళ్లల్లో సవాలక్ష సమస్యలు
29 Jun 2022 3:55 AM GMTఆదిలాబాద్ జిల్లాలో విద్యార్ధులకు పాఠ్య పుస్తకాల కష్టాలు
29 Jun 2022 3:12 AM GMTమన్యాన్ని వణికిస్తున్న సీజనల్ వ్యాధులు
29 Jun 2022 2:46 AM GMTవ్యవసాయ సీజన్ మొదలైనా నైరాశ్యంలో రైతన్న
29 Jun 2022 2:08 AM GMTONGC Helicopter Crash: ఓఎన్జీసీకి చెందిన హెలికాప్టర్కు ప్రమాదం
29 Jun 2022 1:29 AM GMT