నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద విషాదం.. రైలు కింద పడి ముగ్గురు దుర్మరణం

Tragedy at Atmakur Bus Stand in Nellore City
x

నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద విషాదం.. రైలు కింద పడి ముగ్గురు దుర్మరణం

Highlights

Nellore: మృతుల్లో ఇద్దరు మహిళలు

Nellore: నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద విషాదం చోటు చేసుకుంది. రైలు కింద పడి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే ఇది ప్రమాదమా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories