సీఎం జగన్‌ను కలిసిన సినీ ప్రముఖులు

సీఎం జగన్‌ను కలిసిన సినీ ప్రముఖులు
x
Highlights

కొన్ని నెలలుగా చిత్ర పరిశ్రమ కార్యకలాపాలు స్తంభించిన నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు ఇవాళ ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని సీఎం...

కొన్ని నెలలుగా చిత్ర పరిశ్రమ కార్యకలాపాలు స్తంభించిన నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు ఇవాళ ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారు జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మెగాస్టార్‌ చిరంజీవితో పాటు నాగార్జున, సురేష్‌ బాబు, త్రివిక్రమ్‌, రాజమౌళి, సి.కళ్యాణ్‌, దిల్‌ రాజు తదితరులు హాజరయ్యారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యలు, పరిష్కారంపై ఈ సందర్భంగా సీఎంతో వారు చర్చించారు. రాష్ట్రంలో ఉచితంగా సినిమా చిత్రీకరణలకు అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories