కిడ్నాప్ కేసులో ముగ్గరి అరెస్టు

కిడ్నాప్ కేసులో ముగ్గరి అరెస్టు
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

బాలికని కిడ్నాప్ చేసిన కేసులో, పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.

నాయుడుపేట: బాలికని కిడ్నాప్ చేసిన కేసులో, పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను, ఈ ఏడాది జూన్ నెలలో కిడ్నాప్ చేశారు. ఈ సంఘటనతో సంబంధమున్న నరేంద్ర, పెంచలయ్యా, శ్రీనివాసులను పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories