తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
x
Highlights

తిరుమల తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను...

తిరుమల తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. ఈ వేడుక నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టడం సంప్రదాయం. ఇందులో భాగంగా విష్వక్సేనుడిని నిర్ణీత పునీత ప్రదేశంలో భూమి పూజతో మట్టిని సేకరించి ఊరేగుతూ ఆలయానికి తీసుకువస్తారు. యాగశాలలో మట్టితో నింపిన తొమ్మిది పాలికల్లో.. నవ ధాన్యాలతో అంకురార్పణ చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ధ్వజారోహణం నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories