వివేక హత్య కేసులో విచారణ వేగవంతం

పులివెందుల కోర్టుకు సీబీఐ అధికారులు

Rama Rao
Published on: 21 Feb 2022 4:02 PM IST
The CBI Has Expedited the Probe into the murder Case of YS Vivekananda Reddy
X

వివేక హత్య కేసులో విచారణ వేగవంతం

YS Vivekananda Reddy: మాజీమంత్రి వైఎస్‌ వివేక హత్య కేసులో విచారణ వేగవంతం చేసింది సీబీఐ. ఎర్ర గంగిరెడ్డి సిట్‌, సీబీఐ అధికారులు విచారణ జరిపిన స్టేట్‌మెంట్‌ కాపీలు అందజేయాలని పిటిషన్‌ దాఖలు కావడంతో పులివెందుల కోర్టుకు సీబీఐ అధికారులు చేరుకున్నారు. ఇక.. ఈ పిటిషన్‌ను రేపటికి వాయిదా వేసింది పులివెందుల కోర్టు.

Rama Rao

Rama Rao

Next Story