Sajjala: కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేసేందుకే బస్సు యాత్ర

The Bus Yatra will Start from Idupulapaya on 27th of this month Says Sajjala
x

The Bus Yatra will Start from Idupulapaya on 27th of this month Says Sajjala

Highlights

Sajjala: వైఎస్ఆర్‌కి నివాళులు అర్పించిన అనంతరం యాత్ర ప్రారంభం

Sajjala: కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేయడమే లక్ష్యంగా జగన్ బస్ యాత్ర కొనసాగుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు బస్ యాత్ర కొనసాగుతోందన్నారు. ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి బస్ యాత్ర ప్రారంభమవుతోందన్నారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్‌కి నివాళులు అర్పించిన అనంతరం యాత్రను ప్రారంభిస్తారని చెప్పారు. యాత్రలో వివిధ వర్గాల... సామాన్య ప్రజలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఐదేళ్ల పాలన, ఫ్యూచర్ ప్రణాళికపై జగన్ చర్చిస్తారని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories