Srikakulam: గుప్పెడుపేట సముద్రతీరంలో పడవ బోల్తా.. ఒక్కరు మృతి

The Boat Capsized On The Beach Of Guppidipeta Srikakulam District
x

Srikakulam: గుప్పెడుపేట సముద్రతీరంలో పడవ బోల్తా.. ఒక్కరు మృతి

Highlights

Srikakulam: సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్న ముగ్గురు మత్స్యకారులు

Srikakulam: శ్రీకాకుళం జిల్లా గుప్పెడుపేట సముద్రతీరంలో విషాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడటంతో ఓ మత్స్యాకారుడు సముద్రంలో మునిగిపోయి మృతి చెందాడు. మరో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. వేటకు వెళుతుండగా ప్రమాదవశాత్తు పడవ మునిగిపోయింది. మృతి చెందిన వ్యక్తిని సిరిగిడి కామయ్యగా పోలీసులు గుర్తించారు. కామయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories