పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలంలో ఉద్రిక్తత

* కొమిరెపల్లి వెళ్లిన జనసేన నాయకురాలిని అడ్డుకున్న పోలీసులు * జనసేన కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట * వింతవ్యాధి బాధితులను పరామర్శించడానికి వెళ్లిన వెంకటలక్ష్మి

Sruthi
Published on: 22 Jan 2021 7:53 PM IST
Tension situation in West Godavari District Denduluru
X

జనసేన 

పశ్చిమగోదావరి జిల్లాలో దెందులూరు మండలం కొరెపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దెందులూరు మండలం కొమిరెపల్లిలో వ్యాధి బారిన పడిన బాధితులను పరామర్శించడానికి జనసేన నాయకురాలు ఘంటసాల వెంకటలక్ష్మి గ్రామానికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించే క్రమంలో ఘంటసాల వెంకటలక్ష్మిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామాంలో తోపులాట చోటు చేసుకుంది. వెంకటలక్ష్మిని పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు..? గ్రామంలో అసలేం జరిగింది అన్న అంశాలపై వెంకటలక్ష్మితో మా ప్రతినిధి భానుప్రసాద్ ఫేస్ టు ఫేస్.

Sruthi

Sruthi

SEO Executive

Next Story