Andhra Pradesh: గుంటూరు జిల్లా ముట్లూరులో ఉద్రిక్తత

Andhra Pradesh: Tension in Mutloor Guntur District
x

ఫైల్ ఇమేజ్ 

Highlights

Andhra Pradesh: రెండు వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ * పోలింగ్ బూత్‌లో కొట్టుకున్న ఏజెంట్‌లు

Andhra Pradesh: గుంటూరు జిల్లా వట్టిచేరుకురు మండలం ముట్లూరు గ్రామంలో ఉద్రికత్త చోటు చేసుకుంది. రెండు వైసీపీ వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. వైసీపీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షన చోటు చేసుకుంది. హోం మినిస్టర్ వర్గం, రెబల్ వర్గం మధ్య తలెత్తిన వివాదంతో పోలింగ్ బూత్‌లో ఏజెంట్లు ఒకరినొకరు కొట్టుకున్నారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories