Andhra Pradesh: గుంటూరు మున్సిపల్ ఎన్నికల్లో ఘర్షణ

X
Representational Image
Highlights
Andhra Pradesh: కేఎల్పీ పబ్లిక్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద గర్షణ
Sandeep Eggoju10 March 2021 2:14 PM GMT
Andhra Pradesh: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘర్షణ చోటు చేసుకుంది. గుంటూరు కేఎల్పీ పబ్లిక్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మాజీ ఎంపీ మోదుగుల పోలింగ్ బాక్సులు పగులకొట్టారని టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. 42వ డివిజన్ టీడీపీ అభ్యర్ధి వేములపల్లి శ్రీరాంప్రసాద్ పై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆగ్రహంతో మాజీ ఎంపీ మోదుగుల కార్లపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి నేత్వత్వంలో ఇరు వర్గాలను చెదరగొట్టారు.
Web TitleAndhra Pradesh: Tension In Guntur Municipal Elections
Next Story
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMTకృష్ణా జిల్లా కంకిపాడులో క్యాసినో కలకలం
22 Jun 2022 9:33 AM GMT
Salaries Hike: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.....
25 Jun 2022 1:00 PM GMTడబుల్ ఎంటర్టైన్ మెంట్.. బాలయ్య కోసం బుల్లితెర మీద కి చిరంజీవి..
25 Jun 2022 12:30 PM GMTమరింత ఉత్కంఠగా మహారాష్ట్ర పాలిటిక్స్.. డిప్యూటీ స్పీకర్పై ఏక్నాథ్...
25 Jun 2022 12:00 PM GMTLiver Infection: ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్.. అది లివర్...
25 Jun 2022 11:30 AM GMTతెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు...
25 Jun 2022 10:50 AM GMT