నెల్లూరు జిల్లా చిరమన పోలింగ్‌ కేంద్రం దగ్గర ఉద్రిక్తత

Tension in Chiramana Polling Station Nellore District
x

Representational Image

Highlights

* పదే పదే పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లిన ఓ వర్గం వ్యక్తి * అభ్యంతరం తెలిపిన మరో వర్గం

నెల్లూరు జిల్లా చిరమన పోలింగ్‌ కేంద్రం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార వైసీపీకి చెందిన రెండు గ్రూపులు సర్పంచ్‌ పదవికి పోటీకి దిగాయి. అయితే ఓ వర్గానికి చెందిన వ్యక్తి పదే పదే పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి, వస్తుండడంతో మరో వర్గం వారు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం.. తోపులాటకు దారితీసింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తమ లాఠీలతో ఆందోళనకారులను చెదరగొట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories