నెల్లూరు జిల్లా చిరమన పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత

X
Representational Image
Highlights
* పదే పదే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన ఓ వర్గం వ్యక్తి * అభ్యంతరం తెలిపిన మరో వర్గం
Sandeep Eggoju13 Feb 2021 6:47 AM GMT
నెల్లూరు జిల్లా చిరమన పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార వైసీపీకి చెందిన రెండు గ్రూపులు సర్పంచ్ పదవికి పోటీకి దిగాయి. అయితే ఓ వర్గానికి చెందిన వ్యక్తి పదే పదే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి, వస్తుండడంతో మరో వర్గం వారు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం.. తోపులాటకు దారితీసింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తమ లాఠీలతో ఆందోళనకారులను చెదరగొట్టారు.
Web TitleTension in Chiramana Polling Station Nellore District
Next Story