ఏపీలో కొత్తగా 10 పాజిటీవ్ కేసులు

ఏపీలో కొత్తగా 10 పాజిటీవ్ కేసులు
x
Representational Image
Highlights

కరోనా కట్టడికి కేంద్రం 21 రోజుల లాక్ డౌన్ విధించినప్పటికి కరోనా కేసులు మాత్రం ఎక్కడ కూడా తగ్గుముఖం పట్టడం లేదు.

కరోనా కట్టడికి కేంద్రం 21 రోజుల లాక్ డౌన్ విధించినప్పటికి కరోనా కేసులు మాత్రం ఎక్కడ కూడా తగ్గుముఖం పట్టడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 10పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఏపిలో కరోనా పాజిటివ్ కేసులు 314కు చేరుకున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో 8,కడప,నెల్లూరు జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదు అయ్యాయి. ఈ మేరకు హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది ప్రభుత్వం..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories