విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ ఉద్యమం

X
Representational Image
Highlights
* పాదయాత్ర నిర్వహిచిన టీడీపీ అధికార ప్రతినిధి కాకి గోవిందరెడ్డి
Sandeep Eggoju14 Feb 2021 6:20 AM GMT
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రోజు రోజుకు ఉద్యమం ఉధృతంగా మారుతోంది. నిర్వాసితులకు మద్దతుగా మిగిలిన గ్రామాల్లో కూడా ఆందోళనలు మొదలయ్యాయి. నిర్వాసితులకు మద్దతుగా టీడీపీ అధికార ప్రతినిధి ఎం.బీ.సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కాకి గోవింద రెడ్డి సారధ్యంలో పాదయాత్ర నిర్వహించారు.
Web TitleTDP movement against to privatization of Visakhapatnam steel plant
Next Story