సాయంత్రం హోంమంత్రి అమిత్‌షాను కలవనున్న టీడీపీ నేతలు

* సాయంత్రం 4.10 గంటలకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన హోంమంత్రి * దేవాలయాలపై, టీడీపీ నేతలపై జరుగుతున్న వరుస దాడులు చేస్తున్నారని ఆరోపణ * ప్రభుత్వ తీరుపై హోంమంత్రికి టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేసే అవకాశం

Sandeep Eggoju
Published on: 3 Feb 2021 1:31 PM IST
TDP Leaders to Meet Home Minister Amit Shah in the Evening
X

Representational Image

ఏపీ టీడీపీ నేతలు సాయంత్రం హోంమంత్రి అమిత్‌షాను కలవనున్నారు. ఈ మేరకు హోంమంత్రి సాయంత్రం 4.10 గంటలకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. టీడీపీ నేతలపై, దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులను అమిత్‌షా దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ప్రభుత్వ తీరుపై హోంమంత్రికి టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేయనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story