Dhulipalla: చేబ్రోలులోనే 700 ఏకరాల భూముల్లో అక్రమ మైనింగ్

TDP leader Dhulipalla Narendra Padayatra In Ponnur
x

Dhulipalla: చేబ్రోలులోనే 700 ఏకరాల భూముల్లో అక్రమ మైనింగ్

Highlights

Dhulipalla: అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు

Dhulipalla: గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో మైనింగ్ తవ్వకాల పై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర పాదయాత్ర చేపట్టారు. ప్రజా పోరుబాట పేరుతో అక్రమ మైనింగ్ జరిగే క్వారీలను పరిశీలించినట్లు ఆయన తెలిపారు. వైసీపీ పాలనలో చేబ్రోలు మండలంలోనే 700 ఏకరాల భూముల్లో అక్రమ మైనింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. అక్రమ మైనింగ్ త్రవకాల పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అగ్రహాం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories