నేను చనిపోయినా ఒకే జెండా కప్పించుకుని పోతా ‌: మాజీ మంత్రి

నేను చనిపోయినా ఒకే జెండా కప్పించుకుని పోతా ‌:  మాజీ మంత్రి
x
Highlights

విశాఖ జిల్లాలో రాజకీయం వెడెక్కింది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు టీడీపీని వీడన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అవకాశవాదులు పార్టీ మారుతారని, అలాంటి చీడపురుగులు, ద్రోహులను తరిమికొట్టినప్పుడే రాజకీయాలకు పట్టిన మురికి వదులుతుందన్నారు.

విశాఖ జిల్లాలో రాజకీయం వెడెక్కింది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు టీడీపీని వీడన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అవకాశవాదులు పార్టీ మారుతారని, అలాంటి చీడపురుగులు, ద్రోహులను తరిమికొట్టినప్పుడే రాజకీయాలకు పట్టిన మురికి వదులుతుందన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు తల్లిలాంటి పార్టీని వదిలిపోయే పిరికిపందలు పార్టీకి అవసరం లేదని వ్యాఖ్యానించారు. తాను మరణించిన ఒకే జెండాతో పోతానని , నాలుగు పార్టీల జెండాలను కప్పుకోనని పోస్టులో పేర్కొన్నారు. అయితే మంత్రి అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు కూడా టీడీపీ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories